15-06-2025 12:57:40 AM
మోతె: మండల టీడీపీ మాజీ కార్యదర్శి నాగిరెడ్డి వెంకట్ రెడ్డి(58) శనివారం కొత్తగూడెం గ్రామంలో అనారోగ్య సమస్యలతో సుమారు 6 నెలలుగా షుగర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట్ రెడ్డి(Former TDP Secretary Nagi Reddy Venkat Reddy) బాలకార్మిక వ్యవస్థ మార్పు కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం, భూమి భుక్తి విముక్తి కోసం తన జీవితం పెద ప్రజల కోసం వ్యవస్థ మార్పు కోసం పని చేయడం జరిగిందని వివిధ పార్టీల మండల జిల్లా నాయకులు వెంకట్ రెడ్డి సేవలను కొనియాడారు.