17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మద్యం అమ్ముతున్న టీ స్టాల్ సీజ్

12-11-2025 08:37 PM

యజమానిపై కేసు నమోదు..

సిద్దిపేట క్రైం: అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి టీ స్టాల్ ను బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ వెల్లడించారు. ఈ నెల 2న సాయంత్రం మహాలక్ష్మి టీ స్టాల్ లో తనిఖీ చేయగా మద్యం లభించిందని చెప్పారు. మద్యాన్ని సీజ్ చేసి టీ స్టాల్ యజమాని బర్మా బాలకట్టమల్లు పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. టీ స్టాల్ పై చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ లేఖ పంపించినట్టు చెప్పారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో వెళ్లి టీ స్టాల్ ను సీజ్ చేశారు.