10 May, 2026 | 10:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం

05-02-2025 05:38 PM

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టికానంద్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్ అన్నారు. బుధవారం దహేగాం మండల కేంద్రంలో డివైఎఫ్ఐ క్యాలెండర్ ను జిల్లా కమిటీ సభ్యురాలు కుందారపు మంజులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ప్రకటించడం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. జిల్లాలో కనీసం పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్, లత, పూజ, మధుప్రియ, నాగరాజు తదితరులు ఉన్నారు.