15 March, 2026 | 7:37 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కొత్తకొండ వీరభద్రుని దర్శించుకున్న సీఎం ఓఎస్‌డీ

20-01-2026 12:17 AM

భీమదేవరపల్లి, జనవరి 19 (విజయక్రాంతి) వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని బ్రహ్మోత్సవంలో భాగంగా కు సోమవారం ఓ ఎస్ డిశ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కొత్తకొండ వచ్చి కోడె మొక్కు చెల్లించి, గుమ్మడికాయ కో రమీసం స్వామివారికి సమర్పించి అభిషేకము, కుంకుమార్చన చేశారు .

అనంతరము దేవస్థానం తరుపున శేష వస్త్రంతో ఘనంగా సన్మానం చేశారు. వీరభద్ర స్వామి కార్యనిర్వానాధికారి కిషన్ రావు అర్చకులు ఘనంగా సన్మానంతో వేద ఆశీర్వాదములు ఇచ్చిన అర్చక బృందం కొత్తకొండ దేవస్థానం ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు, అర్చకులు తాటికొండ రమేష్, జానకిపురం రవి శర్మ, మొగిలిపాలెం శివకుమార్‌లు పాల్గొన్నారు.