13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కొత్తకొండ వీరభద్రుని దర్శించుకున్న సీఎం ఓఎస్‌డీ

20-01-2026 12:17 AM

భీమదేవరపల్లి, జనవరి 19 (విజయక్రాంతి) వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని బ్రహ్మోత్సవంలో భాగంగా కు సోమవారం ఓ ఎస్ డిశ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కొత్తకొండ వచ్చి కోడె మొక్కు చెల్లించి, గుమ్మడికాయ కో రమీసం స్వామివారికి సమర్పించి అభిషేకము, కుంకుమార్చన చేశారు .

అనంతరము దేవస్థానం తరుపున శేష వస్త్రంతో ఘనంగా సన్మానం చేశారు. వీరభద్ర స్వామి కార్యనిర్వానాధికారి కిషన్ రావు అర్చకులు ఘనంగా సన్మానంతో వేద ఆశీర్వాదములు ఇచ్చిన అర్చక బృందం కొత్తకొండ దేవస్థానం ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు, అర్చకులు తాటికొండ రమేష్, జానకిపురం రవి శర్మ, మొగిలిపాలెం శివకుమార్‌లు పాల్గొన్నారు.