6 May, 2026 | 9:26 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

దివ్యాంగులను గౌరవంగా చూడాలి

04-12-2025 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్3: దివ్యాంగులను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని, దివ్యాంగుల రక్షణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద చూపాలని సీఆర్టీ రమేష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అర్వపల్లిలో దివ్యాగుల ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు రామాంజనేయులు, వినీత, కీర్తి, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.