8 July, 2026 | 8:26 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

ప్రజావాణిపై ఎండల ప్రభావం

08-04-2025 12:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు ముదరడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిపై ఎండలు పెను ప్రభా వం చూపుతోంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఉదయం ౯ గంటలు దాటితేనే ఎండల ప్రభావం పెరగడంతో ప్రతి సోమవా రం వచ్చే ప్రజలకంటే చాలా తక్కువ మేరకు ప్రజలు వచ్చి అర్జీలను అందజేశారు. ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో అర్జీదారులు లేక ఫిర్యాదుల విభాగం బోసిపోయి కనిపించింది.