15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళల అభివృద్ధి సంఘ బంధాల లక్ష్యం

09-02-2026 12:00 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 8 : మహిళల అభివృద్ధి కోసం సంఘ బంధాలు లక్ష్యంగా పనిచేయాలని మంగాపురం గ్రామ సర్పంచ్ బత్తిని అంజయ్య గౌడ్ అన్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో ఉపాధి ఆమె పథకం కింద మంజూరైన 10 లక్షలతో నిర్మిస్తున్న సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులను ఆదివారం అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమ భావన సంఘాలలో ఉన్న మహిళలు సమావేశాలు నిర్వహించేందుకు నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,ఏపీవో సురేష్, మాజీ ఎంపీటీసీ బాల్ దూరి సందీప్,పంచాయతీ కార్యదర్శి సుమిత్ర,ఉపసర్పంచ్ ధరావత్ భాషా,గ్రామ శాఖ అధ్యక్షుడు పేరబోయిన వెంకటేశ్వర్లు,గ్రామ పెద్దలు ఎల్లావుల లింగయ్య,యలమంచయ్య,ఫీల్ అసిస్టెంట్లు, వివో ఏ శశికళ మరియు వార్డు నెంబర్లు పాల్గొన్నారు