17 April, 2026 | 11:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు

25-12-2025 12:14 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 24 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్  తండ్రి అంతటి రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం సుల్తానాబాద్ లో అంతటి అన్నయ్య ను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు లు  పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి సంతాపన్ని తెలిపారు, అంతటి రాజలింగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు...

ఈ కార్యక్రమం లో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, ధనాయక్ దామోదర్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.