23 June, 2026 | 11:43 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

హెల్త్ కేర్ ట్రస్టు పేరు మార్చాలి

26-02-2026 12:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నగదు రహిత వైద్యాన్ని అందించే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరులో స్వల్ప మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ట్రస్టు ఉద్యోగులు, పెన్షనర్లకు ఉద్దేశించింది కావడంతో స్వల్ప మార్పుతో ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ హెల్త్ కేర్ ట్రస్ట్‌గా మార్చాలని కోరారు.