14-06-2025 12:00:00 AM
సెయింట్ మేరీస్ సెంటెనరీ కళాశాల సంతాపం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అత్యంత విషాదకరమని సెయిం ట్ మేరీస్ సెంటెనరీ కళాశాల డైరెక్టర్ ఫాదర్ ఆంథోనీ వినయ్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు, సిబ్బంది మౌనం పాటిం చి, నివాళులర్పించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించారు.