13 April, 2026 | 4:30 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

మండల అధికారులను కలిసిన కృష్ణసాగర్ సర్పంచ్,ఉప సర్పంచ్

20-12-2025 01:20 AM

బూర్గంపాడు,డిసెంబర్19,(విజయక్రాంతి):మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డిని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐలు మేడ ప్రసా ద్,నాగ భిక్షం లను కలిశారు.లక్ష్మీపురం గ్రా మంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.