16 April, 2026 | 10:46 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పనులు నాణ్యతగా ఉండాలి

11-12-2025 12:54 AM

మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి

జడ్చర్ల, డిసెంబర్ 10:  మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ప్రతి పనిని నాణ్యతగా ఉండేలా చేయాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని రూ 14 కోట్ల వర్కులను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో నాగర్ కర్నూల్ రోడ్డు ఏరియాలో పరిశీలించారు. 

 కావేర మ్మపేట దగ్గర జరుగుతున్న నిర్మాణ పనులను నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయం ప్రక్కన రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించుట కోసం పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  ఈఈ విజయ భాస్కర్ రెడ్డి ,  డీఈ మల్లేష్   చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.