12 March, 2026 | 10:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

యువతి అదృశ్యం

05-12-2024 12:51 AM

కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌కు చెందిన బైరం వందన(23) కామారెడ్డిలోని శిశురక్ష ఆసుపత్రిలో పనిచేస్తున్నది. రెండు నెలల క్రింత వందనకు నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో సో మవారం పెళ్లి దుస్తులు కొనుక్కుంటానని, అక్కడి నుంచి డ్యూటీకి వె ళ్తానని చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. వందన తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.