26 April, 2026 | 8:44 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు

26-06-2024 01:43 AM

రంగారెడ్డి కలెక్టర్ శశాంక

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని రంగారెడ్డి కలెక్టర్ శశాంక హెచ్చరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లోని భూములను కొందరు ఆక్రమిస్తున్నారని తెలుసుకున్న కలెక్టర్ మంగళవారం ఆయా భూములను పరిశీలించారు. కబ్జా వ్యవహారంలో సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. త్వరలోనే భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పర్యటనలో శేరిలింగంపల్లి రెవెన్యూశాఖ అధికా రులు ఉన్నారు.