12 July, 2026 | 2:36 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

క్రికెట్ ఆడుతున్నారట..

13-12-2024 12:00 AM

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఆర్‌సీ 16’గా రూపొం దుతున్న ఈ చిత్రం బౌండ్ స్క్రిప్ట్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ షూటింగ్‌కి సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇది ఇటీవల పూర్తుంది. తాజాగా సెకండ్ హెడ్యూల్ హైద రాబాద్‌లో ప్రారంభమైంది.

హైదరాబాద్‌లోని ఓ బూత్ బంగ్లాలో ఈ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్‌లో క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లనున్నారు కాబట్టి ఈ నెల 20 లోపు సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని సమాచారం.