17 March, 2026 | 1:48 PM

Breaking News

ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి   •   హనుమాన్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలి   •   తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి   •   బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •  

పట్టభద్రుల సమస్యలపై పోరాడుతా..

08-11-2024 11:39 AM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి లంటు చంద్రశేఖర్

సంగారెడ్డి (విజయక్రాంతి): పట్టభద్రుల సమస్యలపై పొడుతనాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి లంటు చంద్రశేఖర్ అన్నారు. కంది మండలంలో వివిధ గ్రామాల్లోన్ని పట్టభద్రులను కలసి మద్దతు కోరారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి సాధనకై కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలపిస్తే పట్టభద్రుల అభివృద్ధికి పాటుపడతా అన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయ్యవాది దొడ్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రాడ్యుయేట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.