18 July, 2026 | 3:04 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య కేసు.. భార్య, అత్త, బామ్మర్ది అరెస్ట్

15-12-2024 12:58 PM

కర్నాటక: బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో తన భార్య నిఖిత తల్లి నిషా, సోదరుడు అనురాగ్ సింఘానియాను అరెస్ట్ చేశారు. వారిని గురుగ్రామ్ లో పోలీసులు అతుపులోకి తీసుకున్నారు. భార్య ఆమె కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతుల్ మామ ప్రస్తుతం పరారీలో ఉన్నారని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 9న లేఖ రాజి టెకీ అతుల్ సుభాస్ ప్రాణాలు తీసుకున్నాడు. భార్య కుటుంబసభ్యులు వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు.