కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): ఓటరు స్లిప్పుల పంపిణీని గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బీఎల్వోలు, సూపర్వైజర్లను ఆదేశించారు. వరంగల్ పశ్చిమ నియోజకవ ర్గం పరిధిలో శుక్రవారం పర్యటించిన ఆమె స్లిప్పుల పంపిణీని పరిశీలించారు. అనంత రం గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. హను మకొండలోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ఏర్పాట్లపై ఆర్డీఓను అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంక టేశ్, తహసీల్దార్ విజయ్కుమార్, ఆర్ఐ కృష్ణ, బీఎల్ఓలు, సూపర్వైజరు పాల్గొన్నారు.