1 July, 2026 | 6:36 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ఒక్క మొక్క ఎండిపోకూడదు

05-05-2026 02:17 PM

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని నర్సరీలో మొక్కల పోషణ సరిగా ఉండాలని ఒక్క మొక్క కూడా ఎండిపోకూడదని ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె తమ సిబ్బందితో కలిసి మండలంలోని సూర్యాపూర్, బాదనకుర్తి, గ్రామాల నర్సరీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆమె వెంట సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.