5 May, 2026 | 3:37 PM

ఒక్క మొక్క ఎండిపోకూడదు

05-05-2026 02:17 PM

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని నర్సరీలో మొక్కల పోషణ సరిగా ఉండాలని ఒక్క మొక్క కూడా ఎండిపోకూడదని ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె తమ సిబ్బందితో కలిసి మండలంలోని సూర్యాపూర్, బాదనకుర్తి, గ్రామాల నర్సరీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆమె వెంట సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.