30 June, 2026 | 9:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా నేటి ప్రజావాణి వాయిదా

02-06-2025 02:36 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జీహెచ్‌ఎంసీ హెడ్‌ఆఫీస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్ 2న నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రేటర్ ప్రజలందరూ గమనించి సహకరించాలని కమిషనర్ కోరారు.