11 March, 2026 | 3:11 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

06-12-2025 08:29 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతిల సర్పంచ్, వార్డు సభ్యలకు జరిగే ఎన్నికలలో పాల్గొనే  ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 11 న జరగబోవు 2వ సాధారణ ఎన్నికల దృష్ట్యా  శనివారం స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో  రెండవ విడుత శిక్షణా తరగతులను, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి సేకరణ, ఓటింగ్ కార్యవిధానం గురించి రిటర్నింగ్ అధికారుల ఎన్నికల కార్యవిధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.వో కే. సరోజ, తహసిల్దార్ ఎ.దిలీప్ కుమార్, శిక్షకులు తిరుపతి లు పాల్గొన్నారు.