15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రావి నారాయణరెడ్డి కాలనీలో ముగ్గుల పోటీలు

12-04-2025 01:07 PM

చిలుకూరు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,134వ జయంతి సందర్భంగా చిలుకూరు గ్రామంలోని రావి నారాయణరెడ్డి కాలనీలో 13వ,తారీకు ఆదివారం ఉదయం 9 గంటలకు చిలుకూరు గ్రామం మహిళలకు గ్రామస్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది, ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బహుమతులు, మరియు  కన్సోలేషన్ బహుమతులు గెలుచుకోగలరని అన్నారు. అదేవిధంగా 14 వ తారీకు సోమవారం ఉదయం 9 గంటలకు చిలుకూరు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి  10, గంటలకు ఆర్ ఎన్ ఆర్, కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి సభను నిర్వహించడం జరుగుతుంది, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయడం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా మాల మహానాడు ఆర్ ఎన్ ఆర్ కాలనీ  కమిటీ సభ్యులు తెలియజేశారు.