4 May, 2026 | 12:25 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

సేవాదళ్ పట్టణ అధ్యక్షులుగా ఉదయ్

16-04-2025 04:32 PM

మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవా దళ్ పట్టణ అధ్యక్షులుగా దోత్కు ఉదయ్ కుమార్ ను నియమిస్తూ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుదవారం అందచేశారు. ఈ సందర్బంగా సేవాదళ్ పట్టణ అధ్యక్షులు ఉదయ్ మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎండి హఫీజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, మహిళ అధ్యక్షురాలు గడ్డం రజిని ఎస్సీ, సెల్ పట్టణ అధ్యక్షులు నేరువెట్ల, శ్రీను యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మాయ తిరుపతి, మైనార్టీ నాయకులు చోటులు పాల్గొన్నారు.