10 April, 2026 | 2:50 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

కాకరవేణి నదిలో గుర్తుతెలియని శవం లభ్యం

06-10-2025 12:42 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాధ్ పూర్ కాకరవేణి నదిలో(Kakaraveni river) గుర్తుతెలియని శవం లభ్యమయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కాకరవేణి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న యాలాల పోలీసులు సోమవారం తెల్లవారుజామున గల్లంతైన యువకుడి కోసం జల్లెడ పడుతుండగా అతడి శవం లభ్యం  అయ్యింది.  మృతిచెందిన వ్యక్తి యాలాల మండల కేంద్రానికి చెందినట్టుగా తెలుస్తోంది. శవాన్ని పోస్టుమార్టం కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .