పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి
20-03-2026 01:18 AM
ముకరంపురా, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పంచాం గ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హంపీ విరూపాక్ష వి ద్యారణ్య పీఠాధిపతి శ విద్యారణ్య భారతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగ్రహ భాషణ చేసిన విద్యారణ్య భారతి భారీగా తరలివచ్చిన భక్తులు.




