3 July, 2026 | 9:30 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

కేంద్ర మంత్రిని సన్మానించిన సునీల్

20-03-2026 01:17 AM

కొత్తపల్లి, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ లోని చైతణ్యపురిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికా ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రా వు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉగాధి ప ర్వదినం సంధర్బంగా ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి సహకరించిన సంజయ్ కుమార్ ను యాదగిరి సునీల్ రావు శాలువాలతో సత్కరించి... ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మా ట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పార్టీ కోసం కృషి చేయాలని సునీల్ రావు కు సూ చించారు. బీజేపీ పార్టీ మరింత బలోపేతం అయ్యేలా పార్టీ శ్రేణులతో కలిసి పని చేయాలని అన్నారు.