20 March, 2026 | 6:20 AM

కేంద్ర మంత్రిని సన్మానించిన సునీల్

20-03-2026 01:17 AM

కొత్తపల్లి, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ లోని చైతణ్యపురిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికా ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రా వు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉగాధి ప ర్వదినం సంధర్బంగా ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి సహకరించిన సంజయ్ కుమార్ ను యాదగిరి సునీల్ రావు శాలువాలతో సత్కరించి... ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మా ట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పార్టీ కోసం కృషి చేయాలని సునీల్ రావు కు సూ చించారు. బీజేపీ పార్టీ మరింత బలోపేతం అయ్యేలా పార్టీ శ్రేణులతో కలిసి పని చేయాలని అన్నారు.