23 May, 2026 | 7:25 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం

26-03-2026 01:48 PM

ఊర్కొండ: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి(Sri Anjaneya Swamy Devalayam) దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ  ఇన్స్పెక్టర్ విణదరి, ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మునుపు జనవరి 2 న హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాలు అనంతరం తిరిగి గురువారం 82 రోజుల  తర్వాత హుండీ లెక్కింపు ప్రారంభించామని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వహీదోద్దీన్, రవీందర్ గౌడ్, మాజీ పాలకమండలి సభ్యులు బొందయ్యా గౌడ్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, అర్చకులు శ్రీనువాస్, ప్రవీణ్, మహేష్, సిబ్బంది మారుతి రావు ,వరలక్ష్మి, సేవ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.