14 July, 2026 | 4:28 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

కరీంనగర్‌లో వాహిని షాపింగ్ మాల్

17-07-2025 12:00 AM

- ప్రారంభించిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్

కరీంనగర్, జూలై 16 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం ఉస్మాన్‌పురలో బుధవా రం వాహిని షాపింగ్ మాల్‌ను సినీనటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. జాజు సారీస్ ప్రవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌కు చెందిన ఓం ప్రకాష్, షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లుతో కలసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వేణు భాయ్ జాజు, కమల్ భాయ్ జాజు, వేముల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగరాజ్, శ్రీకాంత్, మెండే అనిల్ కుమార్, గడ్డం అభిషేక్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ కుమార్, ప్రశాంత్, దీకొండ రాజు పాల్గొన్నారు.