05-08-2025 05:18:55 PM
వలిగొండ,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు వలిగొండ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి తరలి వెళ్లారు.