30-10-2025 07:00:19 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించేందుకు వ్యాల్యూ గోల్డ్ పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో భరద్వాజ్ పట్వార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో 19వ శాఖను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ ద్వారా బంగారం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం జరుగుతుందని బంగారు లావాదేవీలు బ్యాంకు లావాదేవులపై సంస్థ వినియోగదారులకు సేవలు అందిస్తుందన్నారు, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినించుకోవాలని కోరారు.