30 June, 2026 | 10:13 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే గ్రామానికి జప్తు

07-12-2025 08:25 PM

చేర్యాల: చేర్యాల మండలంలోని తాడూరు గ్రామ పంచాయతీకి జరిగే సర్పంచ్ ఎలక్షన్లకు బోడిగే నర్సింలు అనే సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలకు బాండ్ పేపర్ పై ఆయనకు అయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులు ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఎక్కువగా అక్రమంగా ఆస్తులు సంపాదించి పెరిగితే వాటిని గ్రామ పంచాయతీ జాప్తు చేసుకోవచ్చని.. అలాగే ఎవరిదగ్గరనైనా చెయ్యి చాచి అడగను అని.. రాసిన బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా గ్రామంలో చర్చనీయంగా మారింది.