కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు పర్యటన
28-03-2026 12:25 AM
వరంగల్, మార్చి 27 (విజయక్రాంతి): భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతా రావు శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యక్రమం వచ్చారు. హనుమకొండలో హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారు జల వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణపై చర్చించారు.




