15 June, 2026 | 7:46 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలి

03-06-2026 08:33 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్ సబ్బని గోపి భవిష్యత్తులో మరింతగా సేవలను అందించాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి కోరారు. ఉత్తమ ఉద్యోగ వరంగల్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయం ఉన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి గోపి చూపిస్తున్న చొరవ స్థానిక ప్రజలు మర్చిపోలేరని సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ న్యాయవాది పంద్రం శంకర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లైన్మెన్  సన్మానించడం జరిగింది.భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసి ప్రజల అమ్మానాన్నలు పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ బోత్ పట్టణ అధ్యక్షులు అల్ల కొండ ప్రశాంత్ ఉన్నారు.