3 July, 2026 | 11:44 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

గిరిజనాభివృద్ధికి సీఎంను కలుస్తాం

01-09-2024 12:38 AM

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి గిరిజనాభివృద్ధికి చేపట్టాల్సిన పథకాలపై వినతిపత్రం అందజేస్తామని గిరిజన ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. శనివారం  మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజనాయక్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభు త్వ విప్ రామచంద్రునాయక్, ఎంపీ  బలరాంనాయక్,  ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, బాలునాయక్, తెల్లం వెంకట్రావ్, మురళీనాయక్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, జారే ఆదినారాయణ, రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.360 కోట్లతో  అభివృద్ధి పనులనను ఎలా చేయాలో సూచనలు చేశారు.