20 June, 2026 | 3:39 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

కొత్త పథకాలకు స్వాగతం!

28-01-2025 12:00 AM

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుండడం ఆనందదాయకం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్టుల కార్యక్రమాల అమలు కోసం పేద, బడుగు ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో విజయవంతమైన ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో కొత్త పథకాలను అమలు చేయాలి.

 డి.సాయితేజ, హెచ్‌ఎంటీ నగర్