22 April, 2026 | 12:08 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

శాసనమండలి చైర్మన్ కు స్వదేశీ ఆగమన స్వాగతం

23-10-2025 12:40 PM

చిట్యాల,(విజయక్రాంతి):  విదేశీ పర్యటన ను దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన  తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy ) దంపతులకు శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నాయకులు స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలియజేసి ఘనస్వాగతం పలికారు. చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, జనపాల శ్రీను, బోయ స్వామి, మర్రి రమేష్,తేరట్ పల్లి హనుమంత్, పాటి మాధవరెడ్డి, శంకరయ్య, గుండె రవి తదితరులు పాల్గొన్నారు.