11 May, 2026 | 11:55 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

వేదిక మారితే మాకేంటి?

21-08-2024 11:33 PM

ముంబై: మహిళల టీ20 వరల్డ్ కప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వేదిక మార్పుపై టీమిండియా మహిళా జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్పందించింది. ‘వేదిక మార్పు అనేది మా ప్రాక్టీస్ మీద ఎటువంటి ప్రభావం చూపదు. ఏ దేశంలో జరిగినా మా ఆటతీరు మారదు. జట్టు విజయంలో ఎలా భాగస్వామ్యం కావాలనే విషయం మీదే నేను దృష్టి పెడతాను’ అని తెలిపింది. మహిళల టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాల్లో జరగనుంది.