9 May, 2026 | 6:50 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

పసుపు ప్యాకెట్లలో గంజాయి.. కిలాడీ లేడీ అరెస్ట్

09-09-2024 04:37 PM

హైదరాబాద్: గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు ప్యాకెట్లు మాటున మహిళ గంజాయి విక్రయిస్తోంది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు ధూల్ పేటకు చెందిన నేహా బాయిని అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ తిరుపతి యాదవ్‌, ఎస్‌ఐ నాగరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నిషిద్ధ వస్తువులు తీసుకొచ్చి వివిధ పద్ధతిలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 10 గ్రాములకు పైగా గంజాయి ఉన్న సాచెట్‌ను నేహా భాయ్ రూ.600కు విక్రయిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.