23 July, 2026 | 1:51 AM

బాధ్యతగా పనిచేయండి

23-07-2026 12:00 AM

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట జూలై 22 : గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి స మన్వయంతో బాధ్యతగా పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నా రు. బుధవారం దమాగ్న పూర్ గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం నందు సిసి కుంట మం డల సర్పంచ్ ల సంఘం నూతన కార్యవర్గం సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అధ్యక్షులుగా దామోదర్, ఉపాధ్యక్షు డు  ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి  రం జిత్, కార్యదర్శి భీమన్న గౌడ్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు.