1 July, 2026 | 6:59 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

రక్తదానానికి యువత ముందుకు రావాలి

10-09-2025 12:00 AM

చిట్యాల,సెప్టెంబర్ 09(విజయ క్రాంతి):అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, అందుకోసం యువత ముందుకు రావాలని  ఎస్త్స్ర జీ.శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన క్రీ.శే.సకి నాల కుమారస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కాగా మృతుడి జన్మదినాన్ని పురస్కరిం చుకొని కైలాపూర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో  పాఠశాల ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్త్స్ర హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చారు. రక్తదాతలుగా నిలిచిన 30 మంది యువకులు, పోలీస్ కానిస్టేబుళ్లను  అభినందించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, నాయకులు పువ్వాటి వెంకన్న,కైలాపుర్ మాజీ సర్పంచ్ చింతల శ్వేత సుమన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అక్షయ్,స్టాఫ్ నర్స్ సౌజన్య,రాజ్ కుమార్, ఆకాష్, ల్యాబ్ టెక్నీషియన్స్ శ్రీకాంత్, సంధ్య, సంతోష్, రాజేందర్, నిర్వాహకులు చింతల మహేందర్, సకినాల రాకేష్, వేముల రాజు, వేముల హరీష్, బోయినీ అజయ్, బుద్ధారపు రవీందర్, చింతల తిరుపతి, సకినాల కిరణ్, ప్రభాకర్ మిత్ర బృందం పాల్గొన్నారు.