15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళి

31-01-2026 12:00 AM

సికింద్రాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి): అహింసా ఆయుధం తో స్వాత్యం త్య్రం సాధించిన గోప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. మహాత్మా గాంధీ 78 వ వర్ధంతి సందర్భంగా బాపూజీనగర్ లోని గాంధీ విగ్రహానికి జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులార్పించారు.ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ సత్యం అహింస ను నమ్మి సత్యాగ్రహాలు చేసి ఆంగే్ల్యులను గడగడ లాడించి మన దేశానికి స్వాత్యంత్రం సాధించారాని జంపన ప్రతాప్ అన్నారు.