14-10-2025 08:29:28 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గ్రూపు-1లో డీఎస్పీగా పోస్టింగ్ పొందిన జాటోత్ బాలాజీ కుమారుడు జాటోత్ విజయ్ కుమార్ ని మరిపెడ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం వారి స్వహగృహం ఆర్లగడ్డ తండాలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలు నాయక్, హరి నాయక్, టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి నాయక్, రవి, గంధసిరి కృష్ణ, హరి నాయక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.