17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భావోద్వేగాల కుబేర

09-05-2025 01:01 AM

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి ప్రముఖ తారాగాణంతో  దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ‘కుబేర’. భావోద్వేగాలే ప్రధానంగా ఆకట్టుకునే డ్రామా, గ్రాండ్ విజువల్స్‌తో రూపుదిద్దుకుంటున్న బహుభాషా ప్రాజెక్ట్ ఇది. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరో 45 రోజుల్లో ఈ సినిమా ప్రేక్ష కుల ముందుకు రానుందన్న విషయాన్ని గుర్తుచేస్తూ మేకర్స్..

ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌ను ధనుష్, రష్మిక మందన్న సరదా కబుర్లు చెప్పుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకా లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.