27 August, 2026 | 3:47 AM

బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్

02-07-2026 03:24 PM

బోథ్. జులై 2( విజయ క్రాంతి) : గ్రామపంచాయతీ ఈవోగా అశోక్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి ఉత్తర్వుల కాపీని గురువారం ఎంపీడీవో ఎల్ రమేష్ అశోక్ కుమార్కు అందించారు బోత్ ఈవోగా పనిచేసిన పుల్కం అంజయ్య కౌటబి పంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేశారు. సుదీర్ఘ కాలం పాటు బోత్ పంచాయతీ యోగ పనిచేసిన అంజయ్య గతంలో సహితం కౌట గ్రామపంచాయతీ కార్యదర్శి పనిచేశారు