1 June, 2025 | 5:37 PM
11-11-2024 12:21:57 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్ సమవేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.
01-06-2025