11 August, 2026 | 5:35 PM

Breaking News

దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •   జాతీయ జెండా ఎగురవేసిన బిజెపి నేతలు   •  

ప్రారంభమైన పెన్షనర్ల దరఖాస్తుల స్వీకరణ

11-08-2026 04:28 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన పెన్షనర్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీవో రత్నాకర్ రావు సాకేర గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో  మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మోతి సింగ్ ఉపసర్పంచ్ భీమ్ రావు పలువు లబ్ధిదారులు పాల్గొన్నారు.