17 April, 2026 | 2:40 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ముస్లింలకు రస్నా పంపిణీ చేసిన ఏసీపీ

31-03-2025 04:23 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ మస్జిద్ వద్ద సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ రస్నాను పంపిణీ చేశారు. ముందుగా ముస్లిం సోదరులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు తమ కుటుంబాలతో రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అభినందనీయమని అన్నారు. నెల రోజులపాటు కట్టిన ఉపవాస దీక్షలు క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆయన వెంట బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ఎన్ .దేవయ్యతో పాటు ముస్లిం పెద్దలు ఉన్నారు.