5 May, 2026 | 7:09 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధినేత్రి వర్క్‌షాప్‌

09-07-2025 08:56 AM
  1. త్వరలో అధినేత్రి వర్క్ షాప్
  2. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధినేత్రి వర్క్ షాప్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో అధినేత్రి వర్క్ షాప్(Adhinetri Workshop,) నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మహిళలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధినేత్రి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు సీట్లు పెరగనున్నాయని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో అధినేత్రి వర్స్ షాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సూచించారు.