28-05-2025 12:00:00 AM
బూర్గంపాడు,మే27 (విజయక్రాంతి): ఆ క్సిజన్ కోసం,ఆహ్లాదం కోసం ప్రభుత్వం రో డ్లకు ఇరువైపులా పచ్చని చెట్లను నాటింది. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ప్రచా రం కోసం చెట్లకు తగిలించిన ప్రచార బోర డ్స్ ఈ ఏపుగా పెరిగిన చెట్లకు మేకులు కొట్టి బోర్డులు తగిలిస్తున్నాయి. ఇలా ఇనుప మేకు లు కొట్టడం వల్ల కొన్ని చెట్లు ఎండిపోతున్నా యి. అధికారులు స్పందించి చెట్లకు తగిలించిన ప్రచార బోర్డులను తొలగించాలని ప్రజ లు కోరుతున్నారు.