9 April, 2026 | 11:23 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువును పరిశీలించిన ఏఈ ఆనంద్

11-02-2026 03:38 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని చెరువు నీటిని, తూమును  ఏఈ ఆనంద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆయనతో పాటు ఉన్నారు. చెరువులో నీటి నిల్వ స్థాయి, తూము పరిస్థితిని ఏఈ అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం చెరువునుంచి విడుదల చేసిన నీరు రైతుల పొలాలకు సక్రమంగా చేరుతోందా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా తూము, కాలువల సంరక్షణ చేపట్టాలని సూచించారు.